టీడీపీ పతనానికి నాంది పలుకుదాం
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పతనం కృష్ణా జిల్లా నుంచే ప్రారంభం కావాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని సీతారామ గార్డెన్స్లో సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్లీనరీలో చర్చించి రాష్ట్ర కమిటీకి పంపాలని చెప్పారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు