మంత్రులతో పోకిరీ మాటలు మాట్లాడిస్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలను కాలురాస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చేపట్టిన రైతుదీక్షలో ఆయన మంగళవారం మాట్లాడారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనేందుకు వెచ్చిస్తున్న సమయాన్ని చంద్రబాబు ప్రజల సంక్షేమానికి వినియోగించడం లేదని మేకపాటి విమర్శించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు