‘వైఎస్ జగన్ పర్యనటతోనే ప్రభుత్వంలో చలనం’
ఎన్నికల సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ హామీని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు