‘వైఎస్‌ జగన్‌ పర్యనటతోనే ప్రభుత్వంలో చలనం’

ఎన్నికల సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ హామీని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top