సాక్షి ఒక్కటే కాదు..మిగతా ఛానల్స్ మాటేంటి?
అగ్రిగోల్డ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... సమాధానం చెప్పాల్సిన సర్కార్ బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతోందని విమర్శించారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు