ప్రజాకోర్టులో నిలదీస్తే తప్పా?
ప్రజాకోర్టులో చంద్రబాబు మోసాల్ని ప్రశ్నించిన తమ అధినేతపై అధికారపార్టీ నేతలు విరుచుకుపడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మె ల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఏమాత్రం నైతిక విలువల్లేని టీడీపీ నేతలకు వైఎస్ జగన్ను విమర్శించే హక్కే లేదన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు