విశాఖ భూస్కామ్‌పై 22న మహాధర్నా

చంద్రబాబు సర్కార్‌ భూ దందాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమరభేరి మోగించింది. ఈ నెల 22న విశాఖలో అఖిలపక్షంతో కలిసి మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top