నేడు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం భేటీ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష సమావేశం విజయవాడ బందరు రోడ్డులోని ఆర్‌అండ్‌ బీ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరవుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top