'కాపుల గొంతు కోసింది చంద్రబాబే'

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాల ఉప​ఎన్నకల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాపుల గొంతుకోసింది చంద్రబాబేనని మండిపడ్డారు. ఈవిషయం తాము చెప్పింది కాదని తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమానే స్వయంగా చెప్పారని పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top