'కాపుల గొంతు కోసింది చంద్రబాబే'
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాల ఉపఎన్నకల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాపుల గొంతుకోసింది చంద్రబాబేనని మండిపడ్డారు. ఈవిషయం తాము చెప్పింది కాదని తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమానే స్వయంగా చెప్పారని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు