నంద్యాలలో సింహం గర్జిస్తే గుంటనక్కలా చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అవాకులు, చవాకులు పేల్చితే సహించేది లేదని ఆయన ఈ సందర్భంగా టీడీపీ నేతలను హెచ్చరించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top