‘టీడీపీ మళ్లీ డ్రామాలు మొదలుపెట్టింది’
తెలుగుదేశం పార్టీ మళ్లీ డ్రామాలు మొదలుపెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కాకినాడలో బీజేపీతో పొత్తట.. నంద్యాలలో మాత్రం బీజేపీ జెండా లేకుండా ప్రచారమట. టీడీపీకి ఒక విధానం కానీ, సిద్ధాంతం కానీ ఉందా?.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు