‘చంద్రబాబు పొగడ్తలు అడుక్కుంటున్నారు’
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 90 శాతం పూర్తి చేసిన పనులను చంద్రబాబు ప్రారంభోత్సవాలు చేసి గొప్పులు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు