'మీవే దండయాత్రలు.. జనాలకు ఏం చెప్తారు?'
టీడీపీ మంగళవారం చేపట్టిన జనచైతన్య యాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ చేసేది జన చైతన్య యాత్ర కాదని ప్రజలపై చేస్తున్న దండయాత్ర అని అన్నారు. అది ముమ్మాటికి జన చైతన్య యాత్ర అనిపించుకోదని కచ్చితంగా జనదోపిడి యాత్ర అని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు