‘ప్రాజెక్ట్లపై శ్వేతపత్రం విడుదల చేయండి’
ఇరిగేషన్ ప్రాజెక్టుల చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు సర్కార్కు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది. చంద్రబాబు హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆ పార్టీ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను తాను కట్టానని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు