నంద్యాలలో ఆ హోటల్ కేంద్రంగా..
ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ నాయకులు ప్రలోభాల పర్వంలో దూకుడు పెంచారు. గుట్టుచప్పుడుకాకుండా డబ్బులు వెదజల్లుతున్నారు. నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ కేంద్రంగా టీడీపీ నాయకులు పంపకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. నెల రోజులుగా ఈ హోటల్లో అధికార పార్టీ నేతలు మకాం వేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు