ఏవోబీ ఎన్ కౌంటర్ పై వైఎస్ఆర్ సీపీ ప్రకటన

ఈ నెల 24న ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. ఏవోబీ ఎన్కౌంటర్పై విచారణకు ఆదేశించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తీవ్రవాదానికి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకమని, ఏ పోరాటమైనా శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా జరగాలన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top