నేడు జగన్‌ రోడ్‌షో సాగేదిలా..

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పదో రోజు రోడ్‌షోను పట్టణంలోని సాయిబాబానగర్‌ ఆర్చి సెంటర్‌ నుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి గురువారం తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top