శ్రీశైలం డ్యాంను పరిశీలించిన వైఎస్‌​ జగన్‌​

ఆంధ్రప్రదేశ్‌​ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌​ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం మధ్యాహ్నం శ్రీశైలం చేరుకున్నారు. ఆయన శ్రీశైలం డ్యాంను పరిశీలించారు. శ్రీశైలం చేరుకున్న వైఎస్‌ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top