షాక్‌ కొట్టేలా మద్యం ధరలు: వైఎస్‌ జగన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ వేదికగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కీలక ప్రకటన చేశారు. సంపూర్ణ మద్య నిషేధం దిశగా మూడు దశల్లో కార్యాచరణ చేపడతామని వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top