‘చంద్రబాబు పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావు’
రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ప్రభుత్వం చేతిలో దారుణమైన మోసానికి గురవుతున్నవారికి అండగా ఉండేందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఆయన మంగళవారం రైతుదీక్ష ప్రాంగణంలో మాట్లాడుతూ ...దున్నపోతు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే వైస్ జగన్ దీక్షకు పూనుకున్నారని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు