రాజమౌళితో మాస్టర్ప్లాన్ వేయిస్తారట
చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉంటామని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బలవంతంగా ఎవరి దగ్గర భూములు తీసుకోబోమని ల్యాండ్ పూలింగ్ సమయంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడేమో బలవంతంగా భూములు లాక్కొంటున్నారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో తాను పర్యటించకుండా ఆంక్షలు విధించడం సిగ్గుచేటని అన్నారు. గురువారం గుంటూరు జిల్లా నిడుమర్రులో వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు