నేటి నుంచి వైఎస్‌ఆర్ జిల్లాలో జగన్ పర్యటన

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(నేడు) జిల్లాకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కర్నూలు నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కడప చేరుకుంటారన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటన మేరకు జగన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు కడపలోని అమీన్ ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి ఇడుపులపాయకు చేరుకొనిఅక్కడే బస చేస్తారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top