ప్రజలకు శఠగోపం పెట్టాడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శఠగోపం పెట్టాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ బాధిత గ్రామాల్లో పర్యటించారు. అందులోభాగంగా భోగాపురం మండలం కవులవాడలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... ఇంటికో జాబు ఇస్తాననని చెప్పి... అధికారంలోకి వచ్చి... ఉన్న జాబులను తీస్తున్నాడని ఎద్దేవా చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు