లౌక్యంగా ఓటు.. దుర్మార్గపు పాలనపై వేటు
మూడున్నరేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తొమ్మిదో రోజు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంచినీళ్ల బావి దగ్గర హరిజనపేటలో ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు