వైఎస్ జగన్ గుంటూరు పర్యటన ప్రారంభం

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నానికి ఆయన గుంటూరు జిల్లా పొందుగల చేరుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top