చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయంగా భావిస్తే, పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లాలని, ఆ ఎన్నికల ఫలితాలను తాము రెఫరెండంగా స్వీకరిస్తామని, ఇందుకు ఆయన సిద్ధంగా ఉన్నారా అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు