సీఎం గాల్లో వెళ్తే రైతుల కష్టాలు తెలుస్తాయా?
‘అయ్యా ముఖ్యమంత్రిగారూ.. ఆకాశంలో విమానాలు, హెలికాప్టర్లలో తిరిగితే ఏం అర్థమౌతుంది. నేల మీదకు రండి. రైతుల కష్టాలను చూడండి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయండి.’అని సీఎం చంద్రబాబుుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. చేతికి అందుతుందనుకున్న పంట అకాలవర్షాల ధాటికి దెబ్బతిన్నదని, పత్తి, మిరప చేలల్లో నాలుగైదు రోజులుగా నీళ్లు నిలిచిపోవడంతో మొక్కల వేళ్లు కుళ్లిపోయి పంట మొత్తం పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధతో రైతులు తల్లడిల్లిపోతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ముఖం చాటేసిందని, చంద్రబాబు ఆకాశంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘గత ఏడాది రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా రైతుకు ఇవ్వలేదు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు