అవంత్స మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ కవి, విమర్శకుడు, అభ్యుదయవాది అవంత్స సోమసుందర్ మరణంపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. సోమసుందర్ మహాకవుల కోవకు చెందిన వారని ఆయన అన్నారు. తెలుగు సాహిత్యానికి సోమసుందర్ అణిముత్యాలను అందించారని, దాదాపు 80 పుస్తకాల ద్వారా తెలుగు నేల మీద ఆయన కురిపించిన భావాలు తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశాయని తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు