తరిమెలలో విషాదం

అనంతపురం జిల్లా సింగనమల మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని తరిమెలకు చెందిన దివాకర్ అనే యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. గ్రామంలోని వాటర్ ట్యాంక్ కు ఉన్న రాడ్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top