పాపం ఆమె! రోడ్డు గుంతను తప్పించబోయి..
34 ఏళ్ల ముంబై బైకర్ జాగృతి విరాజ్ హోగాలే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఓ బైకర్స్ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆమె రోడ్డుమీద ఉన్న గుంతను తప్పించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. జవ్హర్-దాహాను హైవేపై ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు