‘సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం’
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని లోక్ సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే ఎంపీ ఎం తంబిదురై తెలిపారు. తమ నాయకురాలు శశికళ జైలుకెళ్లే పరిస్థితి రావడంతో ఆమె స్థానంలో పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు