తమిళుల వల్లయింది ఆంధ్రుల వల్ల కాదా?
నేడు ఒక ప్రాచీన క్రీడను సంస్కృతిని కాపాడుకునేందుకు తమిళులు చేస్తున్న పోరాటం, నాడు అభివృద్ధి పేరిట తెలంగాణ పౌరులు చేసిన పోరాటాన్ని మించేలా ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా పోరాడదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పార్టీలు, వ్యక్తుల స్వప్రయోజనాలకంటే తెలుగుజాతి మొత్తం ప్రయోజనాలు ముఖ్యం అని నిరూపించుకునే సమయాన్ని చంద్రబాబు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటాన్ని ఎంపీల రాజీనామాలతో ప్రారంభిద్ధామని చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు