'దేశ ప్రజల ముందు మేం నిరూపించుకున్నాం'
'మాకు 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అసెంబ్లీ సాక్షిగా జరిగిన బలపరీక్షలో ఇదే విషయాన్ని మేం దేశ ప్రజలకు చాటాం' అని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గురువారం గోవా అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు