విజయవాడ మా తాతగారి ఊరు: సింధు
అందరి సహకారంతో భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధిస్తానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలిపింది. కోచ్ గోపీచంద్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒలింపిక్ మెడల్ సాధించానని చెప్పింది. ఇందిరా గాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సన్మానసభలో ఆమె మాట్లాడుతూ.. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు, ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు