విశాఖలో విజయసాయిరెడ్డి అరెస్టు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు విశాఖలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగదాంబ సెంటర్‌లో ధర్నాకు దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరెడ్డి సహా పలువురు సీపీఐ, సీపీఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top