వెంకయ్య కీలక వ్యాఖ్యలు

పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వ్యక్తులు ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు చట్టం తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అన్ని పార్టీలు కలిసి రావాలని సూచించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top