వాటికి హెరిటేజ్ డబ్బులు ఇవ్వడం లేదు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మతిస్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. నా పెన్షన్, నా రోడ్లు అని ముఖ్యమంత్రి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రజల పన్నులతో వచ్చిన డబ్బులతోనే పథకాలను అమలు చేస్తున్నారని, వాటికి హెరిటేజ్ డబ్బులు ఇవ్వడం లేదని చురకలంటించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు