'కేసీఆర్ కుటుంబం బందిపోట్ల ముఠాలా దోపిడీ'
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం బందిపోట్ల ముఠాలా రాష్ట్రాన్ని దోచుకుంటోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఆయన అహంకారంతో అడ్డగోలుగా విమర్శిస్తున్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఇక్కడి గాంధీభవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, మల్లురవిలతో కలిసి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరును కాంగ్రెస్ నేతలు తూర్పార పట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు