రుణమాఫీపై కేసీఆర్ మాట తప్పారు
రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. రుణమాఫీకి నిధులను విడుదల చేయకుండా రూ.150 కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గడీని కట్టుకున్నారన్నారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితిని పెంచితే రుణమాఫీ ఒకేసారి చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్... మాట తప్పారన్నారు. రైతులను మోసం చేసిన సీఎం, ప్రభుత్వంపై పెద్దఎత్తున ఉద్యమిం చాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపుని చ్చారు. రైతులను ఈ ఉద్యమాల్లో భాగస్వా మ్యం చేసేలా పనిచేయాలన్నారు. కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల నేతలతో గాంధీభవన్ లో మంగళవారం ఆయన సమావేశమయ్యా రు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు