ఎవరికి ఏ శాఖలు? మోదీని కలిసిన యోగి

ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మంత్రి వర్గ కేటాయింపులపై ఆయన మోదీతో మాట్లాడారు. మోదీ అజెండా ప్రకారమే తన పరిపాలన ఉంటుందని చెప్పిన యోగి పరిపాలన బాధ్యతలు చేపట్టిన తొలి రోజు అనంతరమే ఢిల్లీలో మోదీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top