‘రాజకీయ నేతలకు కొత్త ఏడాది గడ్డుకాలమే'
హేవిళంబి నామ సంవత్సరంలో రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేవారికి ఇబ్బందులు తప్పవని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. గ్రహాల స్థితిగతులు అనుకూలంగాల లేనందున ఎండలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు