అమరులైన ఇద్దరు ఆర్మీ జవానులు
పాకిస్తాన్ ఆర్మీ మరోమారు సరిహద్దు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం సాయంత్రం కుప్వార వద్ద విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ జవానులు అమరులయ్యారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు