రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.
పాల ట్యాంకర్ను మినీ వ్యాన్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొరిశపాడు వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. విశాఖపట్టణానికి చెందిన ఓ కుంటుంబ తిరుపతి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న వ్యాన్ పాల ట్యాంకర్ను ఢీకొంది. దీంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు