టీటీడీ సిబ్బంది దాష్టీకం, భక్తుడు మృతి
వెంకన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది దాష్టికానికి బలయ్యాడు. వివరాల్లోకి వెళితే.... నిన్న సర్వదర్శనం క్యూలైన్లో శ్రీవారి దర్శనార్థం వెళుతున్న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన పద్మనాభం అనే భక్తుడిపై టీటీడీ సిబ్బంది అకారణంగా దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. స్కానింగ్ కేంద్రం వద్ద దర్శనానికి వెళుతుండగా పద్మనాభంపై విజిలెన్సు సిబ్బంది, మహిళా సెక్యూరిటీ గార్డులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు