మేమేమీ దొంగలం కాదు: టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే

ఇబ్రహీంపట్నం భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఖండించారు. ఆయన శనివారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ భూముల వ్యవహారంపై ఎవరినీ సస్పెండ్‌ చేయలేదని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top