కరుడుగట్టిన ఉగ్రవాది ఖతం!

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో లష్కర్‌ కమాండర్‌ బషీర్‌ లష్కరీ ఉండటం భద్రతా దళాలకు పెద్ద విజయమని చెప్పవచ్చు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top