ముగిసిన శ్యామ్ కె నాయుడు విచారణ
డ్రగ్స్ మాఫియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కెమెరామన్ శ్యామ్ కె నాయుడు విచారణ ముగిసింది. ఉదయం 10 గంటలకు తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. సుమారు ఐదున్నర గంటల పాటు సాగింది. డ్రగ్స్ మాఫియా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్తో శ్యామ్ కె నాయుడు సంబంధాలపై సిట్ ఆరా తీసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు