నీతివంతంగానే డబ్బు సంపాదించాలి-మంత్రి

ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి పాల్లోని అవినీతి రహిత ఉద్యోగులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులకు అప్పులు ఎగవేసిన వారి నుంచి ఎలా వసూలు చేయాలన్న దానిపైన అధికారులకు సలహాలు ఇచ్చారు. చాలా బ్యాంకుల్లో డిఫాల్డర్లు పెరుగుతున్నారని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top