విమానంలో మహిళా ఎంపీ వీరంగం
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యోగిపై దాడి చేసిన ఉదంతం చల్లారకముందే మరో 'వీవీఐపీ రాచరిక' ఘనట చోటుచేసుకుంది. కాగా, ఈ సారి విమాన సిబ్బందిపై వీరంగం వేసింది సాక్షాత్తూ మహిళా ఎంపీ కావడం విశేషం. ఆమె తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డోలా సేన్!
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు