విమానంలో మహిళా ఎంపీ వీరంగం

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ ఎయిర్‌ ఇండియా ఉద్యోగిపై దాడి చేసిన ఉదంతం చల్లారకముందే మరో 'వీవీఐపీ రాచరిక' ఘనట చోటుచేసుకుంది. కాగా, ఈ సారి విమాన సిబ్బందిపై వీరంగం వేసింది సాక్షాత్తూ మహిళా ఎంపీ కావడం విశేషం. ఆమె తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ డోలా సేన్‌!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top