'నీ అగ్రకుల దురహంకారాన్ని తగ్గించుకో'
దళితులను కించపరిచిన మంత్రి నారాయణరెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం నంద్యాలలో మాట్లాడుతూ 'మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. దళితులకు మంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలి. నువ్వెంత.. నీ చదువెంత.. నీకెందుకంత కావరం.. అంబెడ్కర్ కు ఎన్ని డిగ్రీలు ఉన్నాయె నీకు తెలుసా. దళితుల్లో ఉన్నత చదువులు చదివిన వారు వేల మంది ఉన్నారు. నీ అగ్రకుల దురహంకారాన్ని తగ్గించుకో' అని వరప్రసాద్ హెచ్చరించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు