బస్సు కిందకు దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న కళాశాల బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకట్రాజుపాలెం బస్టాండ్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top